Image Source: Pooja Entertainment

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ల మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ ‘బడే మియా చోటే మియా’

Image Source: Pooja Entertainment

ఈద్ సందర్భంగా ఏప్రిల్ 11వ తేదీన ఈ సినిమా విడుదల అయింది.

Image Source: Pooja Entertainment

కబీర్ (పృథ్వీరాజ్ సుకుమారన్) అనే వ్యక్తి భారతదేశంపై తన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు.

Image Source: Pooja Entertainment

మరోవైపు ఫ్రెడ్డీ (అక్షయ్ కుమార్), రాకీ (టైగర్ ష్రాఫ్) ఇండియన్ ఆర్మీ నుంచి కోర్టు మార్షల్ అవుతారు.

Image Source: Pooja Entertainment

వీరిద్దరూ కబీర్‌ని ఎలా ఆపారన్నదే ఈ సినిమా కథ.

Image Source: Pooja Entertainment

‘బడే మియా చోటే మియా’ కథ, కథనాలు చాలా పేలవంగా ఉన్నాయి.

Image Source: Pooja Entertainment

సినిమా ఎక్కడా ఆసక్తికరంగా సాగదు.

Image Source: Pooja Entertainment

యాక్షన్ సన్నివేశాలు మాత్రం చాలా బాగున్నాయి.

Image Source: Pooja Entertainment

కథ, కథనాలపై కూడా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

Image Source: Pooja Entertainment

ఏబీపీ దేశం రేటింగ్: 2/5