ధన త్రయోదశి రోజు తమ వారసులను అనుగ్రహించడానికి పితృదేవతలు కిందికి దిగి వస్తారని పెద్దలు చెబుతుంటారు. వారికి దారి చూపడానికి ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని అంటారు.
ఇలా యమదీపారాధాన చేసిన వారింట అపమృత్యు దోషాలు తొలిగిపోతాయని విశ్వాసం.
ఈ ఏడాది నవంబరు 11 శనివారం ధన త్రయోదశి వచ్చింది...
Image Credit: Pinterest
Thanks for Reading.
UP NEXT
భగవద్గీత: మీరు కోరుకున్న వ్యక్తి హృదయంలో ఎప్పటికీ నిలిచిపోవాలంటే!