తెలుగు తేజం పీవీ సింధు కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచింది.

మొత్తంగా కామన్వెల్త్‌లో ఆమెకిది ఐదో పతకం.

మూడు సార్లు సింగిల్స్‌, రెండుసార్లు మిక్స్‌డ్‌ టీమ్‌లో పతకాలు వచ్చాయి.

2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచింది. 2020 టోక్యోలో కాంస్యంతో మురిసింది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు తిరుగులేదు.

మహిళల సింగిల్స్‌లో 5 పతకాలు గెలిచింది. 2 కాంస్యాలు, 2 రజతాలు, ఒక స్వర్ణం గెలిచింది.

ఆసియా గేమ్స్‌లో సింధు రజతం, కాంస్యం కైవసం చేసుకుంది.

ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్యాలు కొల్లగొట్టింది.

దక్షిణాఫ్రికా క్రీడల్లో సింధూ ఖాతాలో స్వర్ణం, రజతం ఉన్నాయి.

కామన్వెల్త్‌ యూత్‌, ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు ఉన్నాయి.