ప్రస్తుతం పారిస్‌లో ఒలింపిక్స్‌ 2024 వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే

ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబ సమేతంగా పారిస్‌లో వాలిపోయారు

పారిస్‌లో వీధుల్లో భార్య, కొడుకు, కోడలు మనవరాలితో చక్కర్లు కొడుతూ సందడి చేస్తున్నారు

ఇక ఒలింపిక్స్‌ వేడుకల్లోనూ పాల్గొని సందడి చేస్తుంది మెగా ఫ్యామిలీ

ఈ సందర్భంగా అక్కడ బ్యాడ్మింటన్‌ పీవీ సింధును కలిశాడు రామ్‌ చరణ్‌

పారిస్‌ వీధుల్లో కలుకున్న వీరిద్దరు ఆత్మయంగా పలకరించుకున్నారు

ఈ సందర్భంగా చరణ్‌ పెట్‌ డాగ్‌ రైమ్‌తో పీవీ సింధు కాసేపు ఆడుతూ కనిపించింది

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది

ఒలింపిక్స్‌ ఈవెంట్‌లోనూ కలుసుకున్న వీరు అక్కడ కలిసి ఫోటో దిగారు

ఒలింపిక్స్‌లో పీవీ సింధుతో దిగిన ఫోటోలను చరణ్‌ తన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశాడు

Image Source: All Images Credit: alwaysrhyme/Instagram