చాణక్య నీతి: పరిపాలన బావుండాలంటే ఈ ఏడూ సవ్యంగా ఉండాలి

ఆచార్య చాణక్యుడు..గొప్ప వ్యూహకర్త, పండితుడు, ఉపాధ్యాయుడు, సలహాదారుడు.

చాణక్యుడు తన అర్థశాస్త్రంలో సప్తాంగాల గురించి ప్రతిపాదించాడు

రాజ్యం సక్రమంగా ఉండాలంటే ఈ సప్తాంగాలు సవ్యంగా ఉండాలని సూచించాడు చాణక్యుడు

1. స్వామి - పరిపాలకుడు

2. అమాత్య- మంత్రులు/ప్రధానమంత్రి

3. జనపదులు- ప్రజలు

4. దుర్గము - రాజుగారి కోట

5. కోశము- ప్రభుత్వ కోశాగారము

6. దండ - దండశక్తితో ప్రభుత్వ వ్యతిరేక శక్తులను అణిచిపెట్టడం( సైనిక శక్తి,గూఢచారిదళం, పోలీసులు)

7. మిత్రరాజుగారితో మంచి సయోధ్య

కౌటిల్యుడి అర్థశాస్త్రం మొత్తం ఈ ఏడు అంగాలను వివరిస్తూ సాగుతుంది

Thanks for Reading. UP NEXT

అయ్యప్ప స్వాములు తీసుకెళ్లే ఇరుముడి దేనికి ప్రతీక

View next story