ఈ సంవత్సరం టీమిండియాకు మొత్తం ఏడుగురు ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించారు.

1. విరాట్ కోహ్లీ

2. కేఎల్ రాహుల్

3. రోహిత్ శర్మ

4. రిషబ్ పంత్

5. హార్దిక్ పాండ్యా

6. జస్‌ప్రీత్ బుమ్రా

7. శిఖర్ ధావన్
(All Images Credits: BCCI)