కరెన్సీ నోట్ ఏ కాగితంతో తయారు చేస్తారో తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారతదేశంలో చెలామణిలో ఉన్న ప్రతి కరెన్సీ నోటు కాగితంతో పాటు రంగు కొంచెం భిన్నంగా ఉంటాయి

Image Source: pexels

చాలా మంది కరెన్సీ నోట్లు ఏ కాగితంపై ముద్రిస్తారు, వాటిని ఎలా తయారుచేస్తారని ఆసక్తి ఉంటుంది.

Image Source: pexels

వాస్తవానికి కరెన్సీ నోటును రెగ్యూలర్‌గా అందుబాటులో ఉండే సాధారణ కాగితంపై ముద్రించరు

Image Source: pexels

ఆర్బీఐ ప్రకారం కరెన్సీ నోటు తయారు చేయడానికి కాగితం కాదు, ఓ రకమైన పత్తిని ఉపయోగిస్తారు.

Image Source: pexels

నోటు పత్తి పీచు అంటే.. కాటన్ లింటర్స్, కొన్ని ప్రత్యేకమైన ఫైబర్లతో తయారు చేస్తారు

Image Source: pexels

పత్తితో చేసిన నోట్లు ఎక్కువ మన్నికైనవి, చాలా మృదువైనవి. ఎక్కువ కాలం ఉంటాయి

Image Source: pexels

ఈ కరెన్సీ నోట్లు త్వరగా చిరిగిపోవు, నీటిలో పడినా కూడా ఎక్కువ కాలం ఉంటాయి

Image Source: pexels

భారత్‌లో కరెన్సీ నోటుకు వాడే కాగితం ప్రధానంగా మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో తయారవుతుంది

Image Source: pexels

హోషంగాబాద్‌లో సెక్యూరిటీ పేపర్ మిల్ ఉంది, దీనిని 1967లో స్థాపించారు

Image Source: pexels