అయోధ్య మందిరంలో రాముడు కొలవు దీరాడు.



గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ నేతృత్వంలో ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ



బాల రాముడికి తొలి హారతి ప్రధాని మోదీ ఇచ్చారు.



పద్మపీఠంపై బాలరాముడి తొలి దర్శనం



మెడలో రత్నాల కాసుల మాల- తలపై వజ్రవైడ్యూరాల్య కిరీటం



పాదాల వద్ద స్వర్ణ కమలాలు- నుదుట వజ్రనామం



రేపటి నుంచి భక్తుల సందర్శనకు అనుమతి



ఉదయం 7 నుంచి 11గం.30ని వరకు, మధ్యాహ్నాం 2 నుంచి 7 గంటల వరకు దర్శన భాగ్యం