కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పంపుల నుండి పెద్ద మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంపై నిషేధం విధించింది

Published by: Shankar Dukanam
Image Source: abp live

ప్రభుత్వ చమురు సంస్థల నష్టాన్ని అరికట్టవచ్చు, ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది.

Image Source: abp live

మాల్స్, ఫ్యాక్టరీలు, పెద్ద వాహన ఆపరేటర్లు వంటి టోకు కొనుగోలుదారులు కేవలం బల్క్ సేల్ పాయింట్ల నుండే ఇంధనం కొనుగోలు చేయగలరు

Image Source: abp live

కేంద్ర ప్రభుత్వం ఎంత పరిమితిని నిర్ణయించిందో ఇక్కడ తెలుసుకుందాం

Image Source: abp live

ఒక వాహనం కోసం ఒక రోజులో 200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ కొనుగోలు చేయలేదు

Image Source: abp live

ఈ నిబంధనతో పెట్రోల్ పంపుల వద్ద రద్దీ, ఇంధన కొరత తగ్గుతుంది. ముడి చమురు ధర బ్యారెల్ కు 86 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది

Image Source: abp live

డీజిల్ కేవలం వాహనం ట్యాంక్ లేదా ఆమోదించిన కంటైనర్లో మాత్రమే ఫిల్ చేయనున్నారు

Image Source: abp live

ఈ కొత్త నియమం ఇటీవల అమలులోకి వచ్చింది. ఏకంగా 3 నెలల పాటు అమలులో ఉంటుంది

Image Source: abp live

సాధారణ వినియోగదారులకు ఇంధన లభ్యతను కల్పించడమే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యం

Image Source: abp live

హైదరాబాద్ రిటైల్ పెట్రోల్ 115.69 రూపాయలు అయితే డీజిల్ లీటరుకు 103.82 రూపాయలు ఉంది

Image Source: abp live