యాపిల్ ఇటీవలే తన కొత్త ఐఫోన్ ఎస్ఈని మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.