రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాల తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ నిర్మిస్తున్న భవనాలపైకి ఫోకస్ మళ్లింది.