'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్ గా పరిచయమైంది రాయ్ లక్ష్మి.


ఆ తర్వాత హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు.

అదే సమయంలో కన్నడ, మలయాళం, తమిళ సినీ రంగాల్లో అవకాశాలు రావడంతో అటు షిఫ్ట్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన ఐటెం సాంగ్స్ లో నటించింది ఈ బ్యూటీ.

ఈ స్పెషల్ సాంగ్స్ రాయ్ లక్ష్మికి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాయ్ లక్ష్మి లేటెస్ట్ ఫొటోలు