ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
ABP Desam
Updated at:
07 Nov 2022 07:21 PM (IST)
1
ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తనకు అవకాశమిచ్చి తన విజయానికి కారణమైనందుకు సిఎం కెసిఆర్కు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కృతజ్జతలు తెలిపారు.
3
కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్ శాలువాతో ఆయనను సత్కరించి దీవించారు.
4
మునుగోడు అభ్యర్థి విజయం కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను సిఎం కెసిఆర్ అభినందించారు.
5
పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని సిఎం పేర్కొన్నారు.