T20 World Cup 2022: రాట్నెస్ట్ ఐలాండ్లో కోహ్లీ, సూర్య సరదా ట్రిప్!
ABP Desam
Updated at:
12 Oct 2022 01:01 PM (IST)
1
ప్రస్తుతం టీమ్ ఇండియా ఆసీసులో పర్యటిస్తోంది. టీ20 ప్రపంచకప్ నకు సన్నద్ధం అవుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వాకాలో శిబిరం ఏర్పాటు చేసుకుంది. రెండు రోజుల క్రితమే వెస్ట్రన్ ఆసీస్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది.
3
ఇప్పుడు కాస్త విరామం దొరకడంతో సేద తీరుతోంది. ఆస్ట్రేలియాలోని రాట్ నెస్ట్ ఐలాండ్ లో పర్యటించింది.
4
విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, అర్షదీప్, దీపక్ హుడా , భువనేశ్వర్ సరదాగా తిరిగారు.
5
సముద్ర తీరంలో భువనేశ్వర్ సేద తీరాడు.
6
ఐలాండులో ఓ చిట్టి జంతువుతో విరాట్ కోహ్లీ టైం పాస్ చేశాడు. దాని పక్కనే ఫొటోలు దిగాడు.