Yogi Adityanath Mahakumbh Mela Closing Ceremony: చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!
RAMA | 27 Feb 2025 12:53 PM (IST)

Yogi Adityanath Mahakumbh Mela Closing Ceremony
1
ఉత్తర ప్రదేశ్ లో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళా ముగిసింది. ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.
2
45 రోజులు అత్యంత సంబరంగా సాగిన ఉత్సవం..మహాశివరాత్రితో ముగిసింది. ఈ సందర్భంగా ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించే పనిలో పడ్డారు అధికారులు
3
సీఎం యోగి కూడా నీటిలో వ్యర్థ్యాలు తొలగించడంతో పాటూ..చీపురు పట్టి కాసేపు రోడ్లు శుభ్రం చేశారు
4
అనంతరం ఘాట్లన్నీ పరిశీలించి మొత్తం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు
5
అరేల్ ఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సిఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు