Ram Mohan Naidu At Aero India 2025:'పైలట్ రామ్'- 'యశస్' యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి
Khagesh
Updated at:
11 Feb 2025 03:30 PM (IST)

1
బెంగళూరులో ఎయిర్షోకు వెళ్లిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు యుద్ధ విమానం నడిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపడం మరచిపోలేని అనుభూతినిచ్చిందని సోషల్ మీడియా పోస్టు చేశారు రామ్మోహన్ నాయుడు.

3
స్వదేశంలో సగర్వంగా తయారైన హెచ్ జేటీ-36 'యశస్' జెట్ విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రయాణించారు.
4
ఈ యుద్ధ విమానాన్ని హెచ్ఏఎల్ తయారు చేసింది. ఇలాంటి అరుదైన అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి
5
విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పట్టు సాధిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు.
6
ప్రధాని నరేంద్రమోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకుంటున్నామని పేర్కొన్నారు.