ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • విశాఖపట్నం
  • Vizag Carnival Photos: ఆర్కే బీచ్ రోడ్డులో వైజాగ్ కార్నివాల్ సందడే సందడి

Vizag Carnival Photos: ఆర్కే బీచ్ రోడ్డులో వైజాగ్ కార్నివాల్ సందడే సందడి

ABP Desam Updated at: 26 Mar 2023 10:01 PM (IST)
1

విశాఖపట్నం నగరంలో ఈ నెల 28, 29 తేదీ లలో జి-20 శిఖరాగ్ర సదస్సు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక వై ఎమ్ సి ఎ నుంచి ఆర్కే బీచ్ వరకు వైజాగ్ కార్నివాల్ నిర్వహించారు.

3

జీ20 సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు రానున్నాదని, వారి కి కావలసిన రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రులు తెలిపారు.

4

ముందుగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో కలిసి జెండా ఊపి వైజాగ్ కార్నివాల్ ప్రారంభించారు.

5

ఇంఛార్జ్ మంత్రి విడదల రజని, మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్ నాథ్ సహా కీలక అధికారులు అంతా వైజాగ్ లోనే ఈ సదస్సు పూర్తయ్యే వరకూ ఉండబోతున్నారు.

6

సీఎం ఆదేశాల మేరకు సుమారు 157 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన విశాఖ నగర సుందరీకరణ పనులు చేపట్టినట్లు మంత్రులు తెలిపారు.

7

వైజాగ్ కార్నివాల్ లో నిర్వహించిన కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి.

8

వైజాగ్ కార్నివాల్ సెలబ్రేషన్

9

జీ20 సదస్సు సన్నాహక సమావేశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 28వ తేదీన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రులు తెలిపారు.

10

విశాఖలో జీ 20 సదస్సు సందర్భంగా నగరవాసులు పెద్ద ఎత్తున వైజాగ్ కార్నివాల్ కు తరలివచ్చారు.

11

ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ సెక్రటరీ శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున, మున్సిపల్ కమిషనర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్, మున్సిపల్, టూరిజం అధికారులు, కళాకారులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.