In Pics : టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
చంద్రమౌళి మృతిపై ధర్మారెడ్డి కుటుంబానికి సీఎం జగన్ సంతాపం తెలిపారు. చంద్రమౌళి రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి సీఎం జగన్ నివాళులు అర్పించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కుమారుడు ఏవీ చంద్రమౌళి రెడ్డి గుండెపోటుతో మరణించారు.
సీఎం వైఎస్ జగన్ నంద్యాల జిల్లాలోని పారుమంచాల గ్రామానికి వెళ్లారు. అక్కడ ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చంద్రమౌళికి తీవ్ర గుండెపోటు రావడంతో ఆయనను చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజుల అనంతరం ఆయన ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.
చంద్రమౌళి మృతిపై ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
చంద్రమౌళి రెడ్డి అకాల మరణంపై సీఎం జగన్ ధర్మారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం జగన్
ఏవీ ధర్మారెడ్డిని ఓదార్చిన సీఎం జగన్