Mansas Trust Controversy: మళ్లీ కోర్టుకు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం.. ఊర్మిళ గజపతిరాజు పిటిషన్
ABP Desam
Updated at:
09 Aug 2021 04:45 PM (IST)
1
మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా తనను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని ఊర్మిళ గజపతిరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె సంచాయతిను, రెండో భార్య కుమార్తె ఊర్మిలను ప్రభుత్వం వారసులుగా గుర్తించిందని ఊర్మిళ తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు. అశోక గజపతి రాజును చైర్మన్గా తొలగించి, ఆ స్థానంలో ఊర్మిళ గజపతి రాజును చైర్మన్గా నియమించాలని న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న హై కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App