ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

Election Results 2024

MAHARASHTRA  (288/288)To Win - 145
236
BJP+
48
INC+
04
OTH
JHARKHAND  (81/81)To Win - 41
24
BJP+
56
JMM+
01
OTH
(Source: ECI/ABP News/ABP Majha)
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆంధ్రప్రదేశ్
  • In Pics: ముగిసిన అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం మహా పాదయాత్ర

In Pics: ముగిసిన అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం మహా పాదయాత్ర

ABP Desam Updated at: 14 Dec 2021 09:36 PM (IST)
1

అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర నేటితో ముగిసింది.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల చెంతకు పాదయాత్ర ప్రచార రథం చేరగానే 108 కొబ్బరికాయలు కొట్టి జేఏసీ ప్రతినిధులు పాదయాత్రను ముగించారు

3

అమరావతి రైతుల గోవింద నామస్మరణతో అలిపిరి ప్రాంతమంతా మారుమోగింది. జై అమరావతి, జైజై అమరావతి నినాదాలతో అలిపిరి హోరెత్తింది

4

నవంబర్‌ 1న తుళ్లూరు నుంచి న్యాయస్థానం- దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర 45వ రోజుకు అలిపిరిలో ముగిసింది.

5

44 రోజులుగా రైతులు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 450 కి.మీ. పైగా మహా పాదయాత్ర చేశారు.

6

చివరి రోజు మహాపాదయాత్రకు పెద్దఎత్తున తరలివచ్చి రైతులు రాజధాని అమరావతికి జై కొట్టింది.

7

ఇవాళ తిరుపతికి చేరుకున్న రైతుల పాదయాత్ర నగరంలో 9 కి.మీ. మేర సాగింది.

8

ఒక్క చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు రైతులకు స్వాగతం పలికారు.

9

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తిరుపతి వీధుల్లో అమరావతి ఆకాంక్షను వినిపిస్తూ పాదయాత్ర సాగింది.

10

రేపటి నుంచి మూడు రోజులపాటు రోజుకు 500 మంది చొప్పున రైతులు శ్రీవారి దర్శనం చేసుకుంటారు

11

టీటీడీ నిబంధనలు అనుసరించి తాము నడుచుకుంటామని రైతులు స్పష్టం చేశారు.

12

సుదీర్ఘ పాదయాత్రలో తాము పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ రైతులు భావోద్వేగానికి లోనయ్యారు.

13

న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 17వ తేదీన తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రైతులు సిద్ధమయ్యారు. సిద్ధమవుతున్నారు.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.