హడప్సర్ నుంచి సస్వద్ వరకు ఉన్న పల్ఖి హైవేకు ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంది. ఈ రోడ్డుపై నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటోంది. ఈ రోడ్డు దుస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ రోడ్డు మరమ్మతు పనులను తక్షణమే చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేస్తున్నాను.                                                             -           సుప్రియ సూలే, ఎన్‌సీపీ నేత