Ludhiana Gas Leak Incident:


పంజాబ్‌లోని లుధియానాలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 11 మంది కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వాళ్లను దగ్గర్లోని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. NDRF సహా స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతకు ముందు 6గురు చనిపోయారని ధ్రువీకరించిన పోలీసులు...ఆ తరవాత మృతుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు.