ఇతర మీడియా కన్నా ముందే మేం ఎన్‌కౌంటర్ స్పాట్‌కి చేరుకున్నాం. దాదాపు 3 గంటల పాటు మేం లైవ్ అందించాం. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సికందర్.. తాగడానికి నీళ్లు అడిగే సరికి నేను వెళ్లాను. అయితే నీళ్లు తాగిన కాసేపటికి తనకు రాయి తగిలి గాయమైందని సికందర్ చెప్పాడు. అయితే అది చూసి అనుమానం వచ్చి నేను అతడ్ని వాహనాల వెనక్కి లాగి అధికారులకు సమాచారం ఇచ్చాను.                                                - గగన్‌దీప్ శర్మ, ABP సాంజా సీనియర్ కరస్పాడెంట్