ముఖ్యంగా ముజాఫర్‌నగర్, ఆలీగఢ్, మేరట్‌లో ఎక్కువమందిని మోహరించాం. ఒక్క మథురలోనే 75 కంపెనీల బలగాలను భద్రతగా ఉంచాం. ఈ నియోజకవర్గంలోనే 21 వేల మంది బలగాలు పహారా కాస్తున్నాయి.                                                  - భద్రతా అధికారులు