Also Read: Covid Update: దేశంలో 20 వేలకు దిగువనే కరోనా కేసులు- 673 మంది మృతి
Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే నేతల మధ్య మాత్రం మాటల తూటాలు పేలుతున్నాయి. అయోధ్యలోని రుదౌలీలో జరిగిన ర్యాలీలో అఖిలేశ్ యాదవ్.. సీఎం యోగి ఆదిత్యనాథ్పై సెటైర్లు వేశారు. కొత్త సాగు చట్టాలలానే 'బాబా బుల్డోజర్' కూడా వెనక్కి వెళ్లిపోతారని అఖిలేశ్ అన్నారు.
ప్రశాంతంగా పోలింగ్
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 627 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 57.44 శాతం ఓటింగ్ నమోదైంది.
Also Read: Covid Update: దేశంలో 20 వేలకు దిగువనే కరోనా కేసులు- 673 మంది మృతి
Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్