ఈ కిలో మామిడి పండ్లతో కారు కొనేసుకోవచ్చు

ఈ కిలో మామిడి పండ్లతో కారు కొనేసుకోవచ్చు

ప్రపంచంలో అతి ఖరీదైన మామిడి పండ్లు మియాజాకి పండ్లు.

ప్రపంచంలో అతి ఖరీదైన మామిడి పండ్లు మియాజాకి పండ్లు.

కిలో మియాజాకి మామిడి పండ్లు రూ. 3లక్షల దాకా పలుకుతాయి.

కిలో మియాజాకి మామిడి పండ్లు రూ. 3లక్షల దాకా పలుకుతాయి.

ఇవి జపాన్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి.

ఇవి జపాన్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి.

ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని జబల్ పూర్లో రెండు మియాజాకి చెట్లు పండ్లు కాస్తున్నాయి.

వాటికి ఆరుగురు సెక్యూరిటీ గార్డులు, నాలుగు కుక్కలు రక్షణాగా ఉంటాయి. పండ్లు ఎవరూ దొంగలించకుండా ఈ ఏర్పాటు.

గతంలో ఒక సంపన్న కుటుంబానికి చెందిన మహిళ తోట చూసేందుకు వచ్చి రెండు పండ్లు హ్యాండు బ్యాగులో వేసుకుని వెళ్లిపోయింది.

అందుకే రెండు చెట్లకు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

అందుకే రెండు చెట్లకు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

Thanks for Reading. UP NEXT

ఆడదోమలే ఎందుకు రక్తం తాగుతాయి?

View next story