బీజేపీలో చేరకపోతే ఈడీ, ఐటీల‌తో కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు

బీజేపీ ప‌ని రామ్ రామ్ జ‌ప్నా.. ప‌రాయి లీడ‌ర్ అప్నా అన్నట్లు ఉందన్న కవిత

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం తాండూరులో కార్యకర్తల సమావేశం

ఈడీ వచ్చినా, ఐటీ వచ్చినా భయపడేది లేదన్నారు కవిత

ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో బిఎల్ సంతోష్ పేరు వ‌చ్చిందన్నారు

సంతోష్ కు నోటీసులిస్తే బీజేపీ 10 కేసులు పెట్టిందన్నారు

యాద‌గిరి గుట్టకు వెళ్లి బండి సంజయ్ దొంగ ప్రమాణాలు చేశారని మండిపాటు

రాముడి పేరు చెప్పి, మతం పేరుతో రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు

రైతు బంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ యోజన పెట్టారన్నారు కవిత