స్మృతి మంధాన అరుదైన రికార్డు సృష్టించింది.

వన్డే క్రికెట్లో 3000 మైలురాయి అధిగమించింది. 3000 మైలురాయి అధిగమించింది.

ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో ఈ ఫీట్‌ అందుకుంది.

3000 మార్క్‌ అందుకున్న మూడో భారత మహిళ స్మృతి.

వేగంగా 3000 మార్క్‌ అందుకున్న తొలి భారతీయురాలు.

శిఖర్‌, కోహ్లీ తర్వాత వేగంగా సాధించిన మూడో ఇండియన్

కోహ్లీ 75, గబ్బర్‌ 72 ఇన్నింగ్సులు తీసుకుంటే స్మృతి 76 తీసుకుంది.

స్మృతికి ముందు మిథాలీ, హర్మన్‌ 3K రన్స్‌ చేశారు.

అమ్మాయిల క్రికెట్లో 22 మంది 3K ఫీట్‌ అందుకున్నారు.

బెలిండా క్లార్క్‌ (62), మెగ్‌ లానింగ్‌ (64) తర్వాత ఫాస్టెస్ట్‌ స్మృతి.