పాయల్ రాజ్‌పుత్‌ ఏడు కొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమల సన్నిధిలో దిగిన ఫొటోలు...

దర్శనం కోసం క్యూ లైన్‌లో ఉన్నప్పుడు పాయల్ మాస్క్ ధరించారు.

పాయల్ వెంట సెలబ్రిటీ మేనేజర్ నిషితా మధుసూదన్ కూడా ఉన్నారు.

క్యూ లైన్‌లో ఫొటోస్ కోసం మాస్క్ తీసి పోజులు ఇచ్చిన పాయల్

వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత బయటకు వస్తున్న పాయల్

మంచు విష్ణుకు జోడీగా నటిస్తున్న సినిమా షూటింగ్ నిమిత్తం పాయల్ తిరుపతిలో ఉన్నారు.

పాయల్ రాజ్‌పుత్‌ (All Images Credit: Instagram/Payal Rajput)