కియారా 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత 'వినయ విధేయ రామ' అనే సినిమాలో కనిపించింది. 

ఇది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది కియారా.

బాలీవుడ్ లో ఈమె నటించిన 'కబీర్ సింగ్' భారీ హిట్ అందుకుంది. 

సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా కియారాకు అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు.

తాజాగా కియారాకి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఓ బోల్డ్ ఫొటోషూట్ లో పాల్గొంది కియారా. 

ఇందులో ఆమె లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.