దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను ED రెండోసారి సుదీర్ఘంగా విచారించింది.

ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సుమారు 10 గంటల పాటు విచారించారు.

ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు.

పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది.

ఈ 21న ఉదయం 11:30 కు మరోసారి విచారణకు కావాలని కవితకు ఈడీ నోటీసులు

ఢిల్లీలోని ఈడీ ఆఫీసు వద్ద హైటెన్షన్ ముగిసింది.

కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందని సాయంత్రం అనుమానాలు తలెత్తాయి

రాత్రి 9 గంటలకు కవిత ఈడీ ఆఫీసు నుంచి బయలుదేరి తన నివాసానికి చేరుకున్నారు.