నిఫ్టీ 99 పాయింట్లు తగ్గి 18,534 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 346 పాయింట్లు తగ్గి 62,622 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 308 పాయింట్లు తగ్గి 44,128 వద్ద క్లోజైంది.



టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి.



ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 82.79 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.60,930గా ఉంది.



కిలో వెండి రూ.300 పెరిగి రూ.76,800 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.26,910 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 3.11 శాతం తగ్గి రూ.22.43 లక్షల వద్ద ఉంది.