నిఫ్టీ 107 పాయింట్లు పెరిగి 19,753 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 367 పాయింట్లు ఎగిసి 66,527 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 183 పాయింట్లు పెరిగి 45,651 వద్ద ముగిసింది.



ఎన్టీపీసీ, పవర్‌ గ్రిడ్‌, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.



అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్‌, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.25 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.60,280 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.77000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.24,590 వద్ద కొనసాగుతోంది.



బిట్‌కాయిన్‌ రూ.24.17 లక్షల వద్ద ఉంది.