నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 18,691 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 9 పాయింట్లు తగ్గి 62,970 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 18 పాయింట్లు పెరిగి 43,641 వద్ద స్థిరపడింది.



అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, టాటా కన్జూమర్‌, సిప్లా, హీరో మోటో, యూపీఎల్‌ షేర్లు లాభపడ్డాయి.



పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, రిలయన్స్‌, ఎన్టీపీసీ, కోల్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.04 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,280గా ఉంది.



కిలో వెండి రూ.500 తగ్గి రూ.70,900 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.290 తగ్గి రూ.24,170 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.95 శాతం తగ్గి రూ.24.88 లక్షల వద్ద కొనసాగుతోంది.