నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 18,716 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 418 పాయింట్లు ఎగిసి 63,143 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 135 పాయింట్లు పెరిగి 44,079 వద్ద ముగిసింది.



టాటా కన్జూమర్‌, సిప్లా, ఐటీసీ, టైటాన్‌, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడ్డాయి.



కొటక్‌ బ్యాంక్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎం అండ్‌ ఎం షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలపడి 82.37 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.60,450గా ఉంది.



కిలో వెండి రూ.200 తగ్గి రూ.74,౩00 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.25,560 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ రూ.21.54 లక్షల వద్ద కొనసాగుతోంది.