నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 19,597 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 232 పాయింట్లు పెరిగి 65,953 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 42 పాయింట్లు పెరిగి 44,837 వద్ద క్లోజైంది.



ఎం అండ్‌ ఎం, దివిస్‌ ల్యాబ్‌, ఎల్‌టీఐ, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి.



బ్రిటానియా, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, ఎస్బీఐ, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.72 వద్ద ముగిసింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.60,160 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.100 తగ్గి రూ.75000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.24,540 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ రూ.24.07 లక్షల వద్ద కొనసాగుతోంది.