నిఫ్టీ 207 పాయింట్లు తగ్గి 19,526 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 676 పాయింట్లు తగ్గి 65,784 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 596 పాయింట్లు తగ్గి 44,995 వద్ద ముగిసింది.



నెస్లే ఇండియా, దివిస్‌ ల్యాబ్‌, హిందుస్థాన్‌ యునీలివర్, ఏసియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.



ఎన్టీపీసీ, హీరో మోటో కార్ప్‌, టాటా మోటార్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 32 పైసలు బలహీన పడి 82.58 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.60,110 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.700 తగ్గి రూ.77300 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.560 తగ్గి రూ.24,550 వద్ద కొనసాగుతోంది.



బిట్‌కాయిన్‌ 2.15 శాతం పెరిగి రూ.24.31 లక్షల వద్ద కొనసాగుతోంది.