వైజాగ్ లోని దొండపర్తిలో 102 అడుగుల భారీ వినాయక విగ్రహం
విగ్రహం మొత్తం మట్టితోనే తయారీ
102 కేజీల లడ్డు పెట్టిన నిర్వాహకులు
కోల్కతా నుంచి వచ్చి విగ్రహాన్ని తయారు చేసిన కార్మికులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద విగ్రహం
21 రోజుల తర్వాత నిమజ్జనం చేయనున్న నిర్వాహకులు
నిలబెట్టిన చోటే నిమజ్జనం చేయనున్న నిర్వాహకులు
తండోపతండాలుగా తరలి వస్తున్న భక్తులు
5 టన్నుల మట్టి, గడ్డి, వెదురు కలగలిపి చేసిన వినాయకుడు
తండోపతండాలుగా తరలి వస్తున్న భక్తులు
సీ మోర్