E20 పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం ఉంటుంది

Published by: Shankar Dukanam
Image Source: ABP Live

ఇథనాల్ తయారు చేయడానికి 10000 లీటర్ల నీరు అవసరం అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది

Image Source: ABP Live

ప్రపంచంలోని అనేక దేశాలలో E20, అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమ ఇంధనం విజయవంతంగా వినియోగిస్తున్నారు.

Image Source: ABP Live

E20 వల్ల ఇంజిన్, మైలేజ్ పై పెద్దగా ప్రభావం ఉండదని, కేవలం స్వల్ప వ్యత్యాసం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది

Image Source: ABP Live

E20 వాడటం వల్ల వాహనం వారంటీ లేదా ఇన్సూరెన్స్‌పై ఎటువంటి నష్టం ఉండదు

Image Source: ABP Live

E20 వల్ల ఇంజిన్ లేదా వెహికల్ భాగాలకు డ్యామేజీ జరగదు. కొన్ని పాత వాహనాలలో కొన్ని పార్ట్స్ మార్చవలసి రావచ్చు

Image Source: ABP Live

కేంద్ర ప్రభుత్వం ప్రకారం E20 చీమలను గానీ కీటకాలను గానీ ఆకర్షించదు

Image Source: ABP Live

పెట్రోల్‌లో చెరకు రసం కలిపితే ఇథనాలు తయారవుతుందనే వాదనల్లో వాస్తవం లేదు. ఇవి ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తాయి

Image Source: ABP Live

E20 పెట్రోల్ వాడకం విస్తృతమైన శాస్త్రీయ పరీక్షల ఆధారంగా అమలు చేసినట్లు కేంద్రం పేర్కొంది

Image Source: ABP Live

E20 వల్ల వాయు కాలుష్యం బాగా తగ్గుతుంది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు రైతులకు ఇథనాల్ ఉత్పత్తి వల్ల లాభం చేకూరుతుంది

Image Source: ABP Live