పౌర్ణమి, అమావాస్య సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించండి!

Published by: RAMA

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపం గునుపూడిలో సోమేశ్వరాలయం ఉంది

ఈ ఆలయంలో ఉన్న శివలింగం చంద్రకళలకు అనుగుణంగా రంగు మారుతుంది

పౌర్ణమికి తెల్లగా శ్వేతవర్ణంలో మారుతుంది...

అమావాస్యకి బూడిదరంగులో మారిపోతుంది..

చంద్రుడు ప్రతిష్టించిన చంద్రశిల కాబట్టి చంద్రుడి కళలకు అనుగుణంగా రంగులు మారుతుంది

కుమారస్వామి తారకాసురుడిని వధించేటప్పుడు ఆ కంఠంలో లింగం ఐదు ప్రదేశాల్లో పడింది...

వాటిని పంచారామారామాలు అంటారు.. వాటిలో ఒకటి సోమేశ్వరాలయం...

మిగిలిన నాలుగు అమరావతి, పాలకొల్లు, ద్రాక్షారామం, పాలకొల్లులో ఉన్నాయి