Kishan Reddy vs Revanth Reddy: బీసీరిజర్వేషన్లవ్యవహారంతెలంగాణలోపార్టీలమధ్యమాటలయుద్ధంనడుస్తోంది. ముఖ్యంగాకాంగ్రెస్- బీజేపీమధ్యసవాల్ ప్రతిసవాల్లుసాగుతున్నాయి. ఢిల్లీకేంద్రంగాధర్నాచేసినముఖ్యమంత్రిరేవంత్రెడ్డిపైకాషాయనేతలుమండిపడుతున్నారు. రాహుల్ప్రధానమంత్రికాలేడని, వచ్చేఎన్నికల్లోకాంగ్రెస్పదవిఊడటంఖాయమనిఅంటున్నారు. ఈక్రమంలోనేకిషన్రెడ్డికీలకవ్యాఖ్యలుచేశారు.
తెలంగాణలోబీసీరిజర్వేషన్అమలువిషయంలోరేవంత్రెడ్డికికిషన్రెడ్డిసవాల్చేశారు. ముస్లింలకుఇచ్చినపదిశాతంరిజర్వేషన్తీసేసిబిల్లుపంపిస్తేఆమోదింపజేసేందుకుతానుచొరవతీసుకుంటాననిఅన్నారు. ఆపనిచేస్తేతానేరాష్ట్రపతి, ప్రధానమంత్రితోసమావేశమైవారినిఒప్పిస్తాననిఅన్నారు. అసదుద్దీన్, అజారుద్దీన్, షబ్బీర్అలీలుబీసీలుఎలాఅవుతారనివాళ్లనుబీసీల్లోచేర్చడంఏంటనిప్రశ్నించారు. ఈవిషయంలోరేవంత్సర్కారుపునరాలోచించాలనిసూచించారు.
ఇచ్చినహామీలుఅమలుచేయకపోగాఇప్పుడుతప్పునుబీజేపీ, కేంద్రంపైనెట్టేందుకురేవంత్సర్కారుప్రయత్నిస్తోందనికిషన్రెడ్డిఫైర్అయ్యారు. అధికారంలోకివచ్చిందేకుఅమలుకాలనిహామీలుఇచ్చారనిఇప్పుడురాష్ట్రఆర్థికవ్యవస్థనునాశనంచేశారనిఅంటున్నారు. వాటినిసరిగాచేయలేకపోయారనిఇప్పుడుబీసీరిజర్వేషన్విషయంలోఅదేమోసంకంటిన్యూచేస్తున్నారనిఅన్నారు. డిక్లరేషన్లపేరుతోఊదరగొట్టినకాంగ్రెస్ఇప్పుడుఏవర్గానికిన్యాయంచేయలేదనిఆరోపించారు. చేసినమోసాలుఅన్నింటికీరాహుల్గాంధీ, సోనియాగాంధీయేసమాధానంచెప్పాలనిడిమాండ్చేశారు.
బీసీరిజర్వేషన్పైకాంగ్రెస్కు, రేవంత్రెడ్డికిచిత్తశుద్ధిలేదనికిషన్రెడ్డిఆరోపించారు. ఢిల్లీలోధర్నాపెట్టిబీసీరిజర్వేషన్పైమాట్లాడుకుండగాంధీకుటుంబంగొప్పలు, ప్రతిపక్షాలు, కేంద్రంపైవిమర్శలుచేశారనిఅన్నారు. ఇలాంటిచిత్తశుద్ధిలేకుండాచేసేడ్రామాలుప్రజలుగమనిస్తున్నారనిఅభిప్రాయపడ్డారు.
బీసీరిజర్వేషన్అంశంలోకిషన్రెడ్డిచేసినకామెంట్స్పైసీఎంరేవంత్రెడ్డిస్పందించారు. తమచిత్తశుద్ధినిప్రజలకుఅర్థమైందనిఅన్నారు. ఢిల్లీలోమీడియాతోచిట్చాట్చేసినరేవంత్రెడ్డితమకమింట్మెంట్నిరూపించుకున్నామనితెలిపారు. ఢిల్లీధర్నాతోగట్టిగానేవాయిస్వినిపించామన్నారు. ఇప్పుడుబంతిమోదీకోర్టులోఉందనివివరించారు. రాష్ట్రపతికిరాజకీయాలతోసంబంధంలేదనిచెప్పినరేవంత్రెడ్డి.... రాష్ట్రపతిమోదీచేతుల్లోఉన్నారాఅనిబీజేపీనేతలుచెప్పానలిసెటైర్లువేశారు.
