గూగుల్ యాజమాన్యం మోసం, విచక్షణపై తగిన చర్యలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా దళితులను కుల విచక్షణకు గురిచేసి హింసించడం అనే నిర్ణయం సరైనదికాదు. ఈ విషయమై మోసగాళ్లను గూగల్ యాజమాన్యం సమర్దించడం,  సమాచారాన్ని నిలిపివేయడం సమర్థనీయమైన చర్యలు కావు. ఈ చర్యల వలన గూగుల్ యాజమాన్యం దళితుల విషయంలో మానవహక్కులను భంగం కలిగిస్తూ భారతీయ చట్టాల ద్వారా రక్షణ పొందే దళితులను పీడించినట్లు అవుతోంది. గూగుల్ దళితుల పట్ల తన వైఖరి మార్చుకోవాలని నిరసన చేస్తున్నాం. - -  భీమ్ ఆర్మీ