Tokyo Olympic 2020 LIVE: ‘కాంస్య’ సింధు... టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకున్న సింధు... పతక పోరులో రెండు వరుస సెట్లలో విజయం

టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం గెలిచింది. స్వర్ణ పతకమే లక్ష్యంగా టోక్యో ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన సింధు సెమీఫైనల్లో ఓడి పసిడి పతకానికి దూరమైంది.

ABP Desam Last Updated: 01 Aug 2021 05:42 PM

Background

టోక్యో ఒలింపిక్స్‌ మరో 8 రోజుల్లో ముగియనుండటంతో పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. భారత క్రీడాకాభిమానుల కోసం ఆసక్తికరమైన పోరు సిద్ధమైంది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోరు సెమీఫైనల్ చేరింది. ఇందులో భాగంగా శనివారం సింధు... మాజీ నంబర్ వన్, చైనీస్ తైపీ క్రీడాకారిణి...More

11-8 తో రెండో సెట్ లో సింధు ఆధిపత్యం

రెండో సెట్‌లో సింధు 11-8తో బ్రేక్ తీసుకుంది. రెండో సెట్ కోసం ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు.