ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మీడియా హక్కులను ఈ-వేలం వేయనున్నాం. 2022 జూన్ 12 నుంచి ఈ-వేలం జరగనుంది. కొత్తగా రెండు టీమ్‌లు రావడంతో ఎక్కువ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీ స్థాయిని మరింత పెంచేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది.                                - జే షా, బీసీసీఐ కార్యదర్శి