IND vs ENG Cricket Score LIVE: ముగిసిన రెండో రోజు ఆట... ENG 423/8... 345 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్

INDIA Vs ENGLAND 3rd Test: మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆతిథ్య ఇంగ్లాండ్ 345 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

ABP Desam Last Updated: 26 Aug 2021 11:08 PM

Background

భారత్ X ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో భారత్ 78 పరుగులకే ఆలౌటవ్వగా... ఇంగ్లాండ్ వికెట్ ఏమీ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీంతో తొలి రోజే ఇంగ్లాండ్ 42 పరుగుల...More

345 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్

మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 345 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది.