Right to Match option for Arshdeep Singh | జెడ్డా: టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ భారీ ధర పలికాడు. ఐపీఎల్ 2025 వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్ ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజులపాటు జరగనున్న ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైంది.రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన అర్షదీప్ సింగ్ ను సన్ రైజర్స్ దక్కించుకునేందుకు చూడగా రైట్ టు రీటైన్ కింద పంజాబ్ అదే మొత్తం రూ.18 కోట్లు చెల్లించి అర్షదీప్ ను తీసుకుంది.

 

 

అర్షదీప్ సింగ్ - రూ.18 కోట్లు  పంజాబ్ కింగ్స్ కగిసో రబాడ - రూ.10.75 కోట్లు గుజరాత్ టైటాన్స్శ్రేయస్ అయ్యర్ - రూ.26.75 కోట్లు  పంజాబ్ కింగ్స్జాస్ బట్లర్ - రూ.15.75 కోట్లు గుజరాత్ టైటాన్స్మిచెల్ స్టార్క్ - రూ.11.75 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్ - రూ.27 ఢిల్లీ క్యాపిటల్స్

 

సెకండ్ సెట్మహ్మద్ షమీ - రూ.10 కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్డేవిడ్ మిల్లర్ - రూ. 7.5 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్యుజువేంద్ర చాహల్ - రూ.18 కోట్లు, పంజాబ్ కింగ్స్మహ్మద్ సిరాజ్ - 12.25 కోట్లు, గుజరాత్ టైటాన్స్