✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Puri Temple : నేడు ఒడిశాలోని జగన్నాథ్‌ హెరిటేజ్‌ కారిడార్‌ ప్రాజెక్టు ప్రారంభం

ABP Desam   |  17 Jan 2024 12:35 PM (IST)
1

నేడు ఒడిశాలోని జగన్నాథ్‌ హెరిటేజ్‌ కారిడార్‌ ప్రాజెక్టు ప్రారంభం

2

జగన్నాథ్‌ హెరిటేజ్‌ కారిడార్‌కు శ్రీమందిర్‌ పరిక్రమ ప్రకల్ప్‌ అని పిలుస్తారు.

3

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ జగన్నాథ్‌ హెరిటేజ్‌ కారిడార్‌ ప్రారంభిస్తారు.

4

ఈ కారిడార్ ప్రారంభ వేడుక కోసం మకర సంక్రాంతి రోజు నుంచి మహాయాగం కొనసాగుతోంది.

5

గజపతి మహారాజు దిబ్యాసింగ్‌ దేబ్‌ చేతుల మీదుగా పూర్ణాహుతితో యాగం ముగియనుంది.

6

800 కోట్ల వ్యయంతో జగన్నాథ ఆలయంలోని మేఘనాథ్‌ పచేరీ చుట్టూ భారీ కారిడార్ నిర్మించారు.

7

ఈ కారిడార్ వల్ల ఒక క్రమపద్ధతిలో ఆలయాన్ని భక్తులు సందర్శించేందుకు వీలు కలుగుతుంది.

8

పూరీలోని జగన్నాథ కారిడార్‌ ప్రారంభోత్సవం రోజున అంటే ఇవాళ ఒడిశా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.

9

ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంగా భారీగా భక్తులు పూరీకి తరలి వస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఇండియా
  • Puri Temple : నేడు ఒడిశాలోని జగన్నాథ్‌ హెరిటేజ్‌ కారిడార్‌ ప్రాజెక్టు ప్రారంభం
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.