✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ram Mandir: అయోధ్య రాముడి కోసం అరుదైన కానుకలు - విదేశాల నుంచి కూడా

Ram Manohar   |  12 Jan 2024 04:16 PM (IST)
Ram Mandir: అయోధ్య రాముడి కోసం అరుదైన కానుకలు - విదేశాల నుంచి కూడా

అయోధ్య రాముడి కోసం దేశ విదేశాల నుంచి అరుదైన కానుకలు అందాయి.

1

సూరత్‌కి చెందిన ఓ వజ్రాల వ్యాపారి రామ మందిరం థీమ్‌తో ఓ నెక్లెస్ తయారు చేశారు. 5 వేల అమెరికన్ వజ్రాలతో తయారు చేసిన ఈ నెక్లెస్‌ని రామ మందిరానికి కానుకగా అందించారు. 35 రోజుల పాటు శ్రమించి 40 మంది కళాకారులు దీన్ని తయారు చేశారు.

2

యూపీలో ఎతా జిల్లా గంటల తయారీకి చాలా ఫేమస్. అయోధ్య రాముడి ఆలయానికీ ఇక్కడే భారీ గంటను తయారు చేశారు. 2,100 కిలోల బరువు, ఆరడుగులు ఎత్తున్న ఈ గంట తయారీకి రూ.21 లక్షలు ఖర్చయ్యాయి. ఈ గంటను ఆలయానికి కానుకగా ఇచ్చారు.

3

ఓ కూరగాయల వ్యాపారి అరుదైన భారీ గడియారాన్ని అయోధ్యకి కానుకగా ఇచ్చాడు. ఇందులో ఒకేసారి 8 దేశాల టైమింగ్స్‌ని చూసుకోవచ్చు. ఈ గడియారాన్ని తయారు చేసేందుకు రూ.3 వేలు ఖర్చైందట.

4

యూపీలోని అలీగఢ్‌ని లాక్‌ సిటీగా పిలుస్తారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ జంట 400 కిలోల తాళాన్ని తయారు చేశారు. అయోధ్య ఆలయానికి కానుకగా ఇచ్చారు. నాలుగున్నర అడుగుల పొడవున్న ఈ తాళం తయారీకి రూ.2 లక్షలు ఖర్చయ్యాయి.

5

నేపాల్ వాసులూ అయోధ్య ఉత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా సీతమ్మవారు నేపాల్‌లోనే పుట్టారని విశ్వసిస్తారు. అందుకే అక్కడి ప్రజలు ఈ ఉత్సవానికి దాదాపు 1,100 బుట్టలు కానుకగా అందించి భక్తి చాటుకున్నారు.

6

గుజరాత్‌లోని వడోదరకు చెందిన రామ భక్తులు అయోధ్య రాముడి కోసం 108 అడుగులు అగరుబత్తిని తయారు చేశారు. ఓ రైతు ఈ దీన్ని తయారు చేయించాడు. 3,500 కిలోల బరువున్న ఈ అగరుబత్తిని అయోధ్యకు కానుకగా అందించాడు.

7

పట్నాకి చెందిన మహావీర్ టెంపుల్ ట్రస్ట్ అయోధ్య రాముడి కోసం బంగారు విల్లు, బాణం తయారు చేయించింది. వీటిని కానుకగా అందజేయనుంది. అంతే కాదు. ఆలయ నిర్మాణం కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చింది.

8

వీటితో పాటు థాయ్‌లాండ్‌ మట్టితో పాటు నీళ్లను కానుకగా పంపింది. శ్రీలంక అశోక్ వాటిక రాయిని కానుకగా ఇచ్చింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • న్యూస్
  • Ram Mandir: అయోధ్య రాముడి కోసం అరుదైన కానుకలు - విదేశాల నుంచి కూడా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.