Nayanthara with MS Dhoni : అనంత్ అంబానీ పెళ్లిలో ధోనితో ఫోటో దిగిన నయనతార దంపతులు.. స్పెషల్ ఫోటోని ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటానన్న డైరక్టర్

ధోనితో ఫోటో దిగిన నయనతార దంపతులు(Image Source : Instagram/Nayanthara)
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి.. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. స్టార్ కపుల్ అయినా.. నయన్, విక్కీ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. (Image Source : Instagram/Nayanthara)
అదే పెళ్లికి హాజరైన ధోని జంటతో నయన్ దంపతులు ఫోటోలు దిగారు. దాని గురించి ఇద్దరూ ఇన్స్టాలో ఎమోషనల్ అవుతూ క్యాప్షన్స్ ఇచ్చారు. (Image Source : Instagram/Nayanthara)
నయన్ ఇన్స్టాగ్రామ్ను ఉపయోగించడం ప్రారంభించినప్పటినుంచి తన ఫ్యామిలీ, పర్సనల్ ఫోటోలు మాత్రమే షేర్ చేసింది. కానీ మొదటిసారి ధోనిని కలిసినందుకు ఎమోషనల్ పోస్ట్ వేసింది. (Image Source : Instagram/Nayanthara)
@mahi7781 @sakshisingh_r The Mosssttt Sweetest Sir & Mammm 🤗🤗 You guys are just Pure Love❤️❤️❤️❤️ Stay Blessed foreverrrr 😇😇🧿🧿 అంటూ క్యాప్షన్తోనే తన అభిమానాన్ని చాటుకుంది. (Image Source : Instagram/Nayanthara)
విక్కీ కూడా ఆ ఫోటోను షేర్ చేస్తూ.. The Biggest frame inside my house ❤️❤️😘😘😘🧿🧿🧿🧿 The sweeetest @sakshisingh_r mam ❤️❤️❤️ our azhagan @mahi7781 MSDhoni ❤️❤️❤️😘🧿🥲🥲🥲🥰🥰🥰🥳🥳🥳🥳🥳🥳🥳 wit my azhagi @nayanthara ❤️❤️❤️❤️ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. (Image Source : Instagram/Nayanthara)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ధోనితో ఫోటో దిగి ఇన్స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.