✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో మెగా కపుల్స్ - టూర్‌కు తీసుకెళ్లిన పీవీ సింధు

S Niharika   |  29 Jul 2024 10:51 AM (IST)
1

Mega Couples At Paris Olympics 2024: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుగా? సతీమణి ఉపాసనతో కలిసి పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లారు. ఆయన ఒక్కరే కాదు... మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కూడా అక్కడే ఉన్నారు. నలుగురు కలిసి ఇలా ఫోటో దిగారు. 

2

మువ్వన్నెల పతాకం... భారత దేశపు జెండాతో తండ్రి కుమారులు చిరంజీవి, రామ్ చరణ్

3

భారతదేశానికి ఒలింపిక్స్ క్రీడల్లో పతాకాలు తీసుకు వచ్చిన పీవీ సింధుతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు.

4

చరణ్, ఉపాసన దంపతులను ఒలింపిక్స్ స్టేడియానికి తీసుకు వెళ్లిన పీవీ సింధు. అంతే కాదు... చరణ్ పెట్ డాగ్ రైమ్ తో కూడా ఆమె ఆడుకున్నారు.

5

పారిస్ ఒలింపిక్స్ స్టేడియం ముందు రామ్ చరణ్, ఉపాసన దంపతులు

6

ఉపాసన కొణిదెలతో పాటు మరిన్ని ఫోటోలు, వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో మెగా కపుల్స్ - టూర్‌కు తీసుకెళ్లిన పీవీ సింధు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.